హైదరాబాద్:
రాష్ట్ర
భారీ
పరిశ్రమల
శాఖ
మంత్రి
పొన్నాల
లక్ష్మయ్య
అస్వస్థతకు
లోనై
కేర్
ఆసుపత్రిలో
చేరారు.
వరంగల్లో
ఉన్న
మంత్రి
అకస్మాత్తుగా
అస్వస్థతకు
గురికావటంతో
ఆయనను
వరంగల్నుంచి
హైదరాబాద్
కేర్
ఆసుపత్రికి
తరలించారు.
ఆయనకు
హైబీపీ
ఉందని
నిర్థారించిన
వైద్యులు
చికిత్స
చేస్తున్నారు.