ఎమ్మెల్సీల ఎన్నిక ప్రకటన
హైదరాబాద్:ఈనెల 23న రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తాజా షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల13న నోటిఫికేషన్, 20 నామినేషన్లు,21న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తామని, ఫిబ్రవరి 9న ఓట్ల లెక్కింపు జరుగనున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు సవాలుగా తీసుకోనున్నాయి.
Comments
Story first published: Tuesday, January 6, 2009, 13:51 [IST]