హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్సీల ఎన్నిక ప్రకటన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఈనెల 23న రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తాజా షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల13న నోటిఫికేషన్, 20 నామినేషన్లు,21న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తామని, ఫిబ్రవరి 9న ఓట్ల లెక్కింపు జరుగనున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు సవాలుగా తీసుకోనున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X