హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2 నెలలు జీతాల్లేవు: సత్యం ఈమెయిల్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండు నెలల పాటు జీతాలు ఇవ్వలేమని సత్యం కంప్యూటర్స్ యాజమాన్యం తన 53 వేల మంది సిబ్బందికి ఈ-మెయిల్ పంపింది. ఇప్పటికే భయభ్రాంతులైన సిబ్బందికి ఇది అశనిపాతంలా తగిలింది. పదివేల మందిని తొలగించాలని యాజమాన్యం నిర్ణయించినా, ఈ రెండు నెలల జీతం కట్ దెబ్బకు చాలామంది సంస్ధను స్వచ్చందంగా వీడిపోయే అవకాశముంది.

మాదాపూర్ లోని సత్యం కార్యాలయంలో సెబి అధికారులు రామలింగరాజు తరఫు న్యాయవాది భరత్ కుమార్ ను విచారిస్తున్నారు. తన ఆరోగ్యం బాగుండలేదని రాజు చెప్పడం వల్ల ఈ న్యాయవాది రంగంలోకి వచ్చారు. రామలింగరాజు ఎక్కడ ఉన్నదీ చెప్పడానికి ఆయన న్యాయవాది మీడియా ముందు నిరాకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X