వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పొగమంచు:విమాన సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ: పొగమంచు ఢిల్లీ మహానగరాన్ని కప్పివేయడంతో జనజీవనానికి తీవ్ర ఆంటంకం ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. 10 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు, 20కి పైగా విమానాలను ఆలస్యంగా నడుపనున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.
Comments
Story first published: Monday, January 19, 2009, 17:43 [IST]