కరీంనగర్:
ప్రజారాజ్యం
పార్టీ
అధికారంలోకి
వస్తే
అసెంబ్లీలో
ప్రత్యేక
తెలంగాణాపై
తీర్మానం
ప్రవేశపెడుతుందని
యువరాజ్యం
అధినేత
పవన్
కల్యాణ్
అన్నారు.
కరీంనగర్లో
ఆయన
మీడియాతో
మాట్లాడుతూ
తెలంగాణాపై
ఇతర
పార్టీల్లాగే
తెరాసకు
కూడా
స్పష్టత
లేదని
తమకు
మాత్రమే
ఉందని
అన్నారు.
కాంగ్రెస్
పార్టీకి
ఏ
విషయంపై
అయినా
నిర్ణయం
కష్టమని
ఆ
పార్టీకి
వెయ్యి
తలకాయలు
ఒక
శరీరమని
ఆయన
అన్నారు.
ఒక
తలకాయ
తెలంగాణకు
అనుకూలంగా
మాట్లాడితే
మరో
తలకాయ
అందుకు
విరుద్ధంగా
వ్యాఖ్యానిస్తుందని,
తెలంగాణ
ప్రజలు
కాంగ్రెస్
ను
నమ్మబోరని
ఆయన
అన్నారు.