హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజుకు బెయిలా? జెయిలా?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు బెయిలు పిటీషన్‌పైఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. దీంతోపాటే సెబి దాఖలు చేసిన పిటీషన్‌పై కూడా నేడు విచారణ జరగనుంది. ఈరోజు సాయంత్రం నాలుగున్నర వరకు రామలింగరాజు సోదరులకు సీఐడి కస్టడీ ఉంది. ఆలోగా బెయిలు సంగతి తేలే అవకాశం ఉంది.

సత్యం కంప్యూటర్స్ లో అక్రమాలకు సంబంధించి రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్ ల వాంగ్మూలాలను నమోదు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజెస్ బోర్డ్ ఆఫ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ పై నేడు ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. ఈ సాయంత్రం రామలింగరాజు, శ్రీనివాస్ ల సిఐడి కస్టడీ ముగిసిన వెంటనే వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచవలసి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X