చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాళహస్తిలో భక్తుల కిటకిట

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సూర్యగ్రహణం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఆలయాలన్నీ మూతపడ్డాయి. ఉదయం 8 గంటలకు ఆలయాలన్నిటిని మూసివేశారు. తిరుమల, విజయవాడ కనకదుర్గ, అన్నవరం, శ్రీశైలం తదితర ప్రముఖ దేవాలయాలన్నీ మూతబడ్డాయి.

తిరిగి సాయంత్రం 5 గంటలకు గ్రహణం అనంతరం సంప్రోక్షణ నిర్వహించి తెరుస్తారు. ఒక్క కాళహస్తి ఆలయం మాత్రమే ఈరోజు తెరిచి ఉంచారు. దీంతో అక్కడ భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయానికే 20 వేలమంది దర్శనాలు చేసుకోవటంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X