చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదం: 15 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని తిరునల్వేలి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. శంకర్‌ నగర్‌ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున రెండు వ్యాన్లు ఢీకొనటంతో ఈ దుర్ఘటన సంభవించింది. కుంభకోణం వెళ్లి దైవదర్శనం చేసుకుని వస్తుండగా ఓ వ్యాను పాలవ్యానును ఢీకొంది. దీంతో వ్యానులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణీకుల్లో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X