వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ అవినీతి పుట్ట: బాలకృష్ణ
రాయలసీమలో అధిక ధరలు కలిగిన వ్యవసాయ భూములను కర్మాగారాల నిర్మాణానికి అందున సొంత వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలకు ప్రజాస్వామ్యాన్ని భష్ట్రు పట్టించిన ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీల పేర్లు పెట్టడం శోచనీయమన్నారు. తెలుగు వారి కీర్తిని దశదిశల వ్యాప్తి చేసిన టంగుటూరి ప్రకాశం, సర్వేపల్లి రాధాకృష్ణ, పి.వి.నరసింహారావు, నీలం సంజీవరెడ్డి లాంటి గొప్ప వాళ్ల పేర్లు ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.
Story first published: Saturday, January 31, 2009, 17:36 [IST]