చెన్నై:
అడ్వాన్స్
తీసుకుని,
తిరిగి
ఇవ్వకుండా
నిర్మాతను
ఇబ్బంది
పెట్టిన
నయనతారను
తమిళసినీ
రంగం
బహిష్కరించింది.
సుభాష్చంద్రబోస్
అనే
నిర్మాత
ఓ
సినిమాకుగాను
ఆమెకు
25
లక్షల
అడ్వాన్స్
ఇచ్చాడు.
అనివార్యకారణాల
వల్ల
సినిమా
తీయలేకపోతున్నట్లు,
అడ్వాన్స్ను
వాపస్
చేయాల్సిందిగా
నిర్మాత
నయనతారను
కోరగా
ఆమె
అందుకు
నిరాకరించింది.
దీంతో
నయనతారపై
ఆ
నిర్మాత
సినీ
నిర్మాతల
మండలికి
ఫిర్యాదు
చేశారు.
ఆమెను
తమిళసినీరంగం
నుంచి
బహిష్కరిస్తున్నట్లు
ప్రకటించింది.
ఈ
సినిమా
కోసం
నిర్మాతకు
డేట్స్
ఇచ్చి
తాను
నష్టపోయినట్లు
నయనతార
వాదిస్తోంది.