ఎమ్మెల్సీ ఎన్నికల విజేతలు
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు సోమవారం నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చెందిన దిలీప్కుమార్ ఎన్నికయ్యారు. ఆయనను మహా కూటమి బలపరిచింది. ఆయన 22 వేలకు పైగా ఓట్ల మెజారిటీ గెలుపొందారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా యుటిఎఫ్ కు చెందిన కేఎస్ లక్ష్మణరావు గెలుపొందారు. ఆయన అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ బలపరిచింది. ఆయన తమ సమీప ప్రత్యర్థి అట్లూరి రంగారావుపై 4690 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ప్రతినిధిగా కేవీ సత్యనారాయణ రాజు గెలుపొందారు. ఈయనను కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. హైదరాబాదు పట్టభద్రుల నియోజకవర్గంలో కె. నాగేశ్వర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications