ఎమ్మెల్సీ ఎన్నికల విజేతలు
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు సోమవారం నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చెందిన దిలీప్కుమార్ ఎన్నికయ్యారు. ఆయనను మహా కూటమి బలపరిచింది. ఆయన 22 వేలకు పైగా ఓట్ల మెజారిటీ గెలుపొందారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా యుటిఎఫ్ కు చెందిన కేఎస్ లక్ష్మణరావు గెలుపొందారు. ఆయన అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ బలపరిచింది. ఆయన తమ సమీప ప్రత్యర్థి అట్లూరి రంగారావుపై 4690 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ప్రతినిధిగా కేవీ సత్యనారాయణ రాజు గెలుపొందారు. ఈయనను కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. హైదరాబాదు పట్టభద్రుల నియోజకవర్గంలో కె. నాగేశ్వర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications