ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ ఎంపీ పార్టీపై ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

Harshakumar
ఒంగోలు: ఎస్సీ వర్గీకరణ జరిగితే కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలని అమలాపురం ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో మాలల రణభేరిలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ఏరోజు బిల్లు పెడితే ఆరోజే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఇంతకాలం కాంగ్రెస్‌ను నమ్ముకున్న మాలలను కృష్ణ మాదిగతో కలిసి వై.ఎస్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X