ఒంగోలు:
ఎస్సీ
వర్గీకరణ
జరిగితే
కాంగ్రెస్కు
ఇవే
చివరి
ఎన్నికలని
అమలాపురం
ఎంపీ
హర్షకుమార్
అన్నారు.
ప్రకాశం
జిల్లా
చీరాలలో
మాలల
రణభేరిలో
పాల్గొనేందుకు
వచ్చిన
ఆయన
అనంతరం
మీడియాతో
మాట్లాడుతూ
ఈ
పార్లమెంట్
సమావేశాల్లో
ఏరోజు
బిల్లు
పెడితే
ఆరోజే
తాను
ఎంపీ
పదవికి
రాజీనామా
చేస్తానని
అన్నారు.
ఇంతకాలం
కాంగ్రెస్ను
నమ్ముకున్న
మాలలను
కృష్ణ
మాదిగతో
కలిసి
వై.ఎస్
మోసం
చేస్తున్నారని
ఆరోపించారు.