మంగుళూరు:
కేంద్ర
మంత్రి
రేణుకా
చౌదరిపై
పోలీసులు
ఎఫ్ఐఆర్
నమోదు
చేశారు.
మంగుళూరులోని
ఓ
పబ్లో
శ్రీరామ్సేన
కార్యకర్తలు
మహిళలపై
దాడి
చేయటాన్ని
తప్పుబట్టిన
సందర్భంగా
ఆమె
మంగుళూరును
తాలిబన్ల
స్థావరంలా
చేస్తున్నారని
వ్యాఖ్యానించారు.
ఈ
పోలిక
తమ
పట్టణాన్ని
కించపరిచేదిగా
ఉందంటూ
మంగుళూరు
మేయరు
గణేష్
క్రిమినల్
కేసు
పెట్టారు.
కోర్టులో
ఈకేసు
విచారణ
మంగళవారం
జరగనుండగా
ఈరోజు
మంగుళూరు
పోలీసులు
రేణుకా
చౌదరిపై
ఎఫ్ఐఆర్
నమోదు
చేశారు.