హైదరాబాద్:
మహా
శివరాత్రి
పర్వదినాన
ఏఆర్
రెహ్మాన్కు
రెండు
ఆస్కార్
అవార్డులు
లభించడం
భారతావనికి
గర్వకారణమని
గీతా
ఆర్ట్స్
అధినేత
అల్లు
అరవింద్
అన్నారు.
తమ
బ్యానర్లో
నిర్మించిన
హిందీ
వెర్షన్
గజనీకి
ఆయన
సంగీతం
అందివ్వడాన్ని
అరవింద్
ఆయన
గుర్తు
చేశారు.