న్యాయవాదుల సమ్మెపై కరుణ కలత
చెన్నై పోలీసు కమిషనర్ కె రాధాకృష్ణన్ ఈ గొడవకు సంబంధించిన పత్రాలను సిబీఐకి అప్పగించారు. ఈ ఘర్షణల్లో 200 మంది న్యాయవాదులు అరెస్టయ్యారు. 300 మందిపై కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె జి బాలకృష్ణన్ వినతిని మన్నించకుండా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు.
Comments
Story first published: Monday, February 23, 2009, 17:18 [IST]