వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌కు సహకరిస్తాం: ప్రణబ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: ముంబయిపై పాక్‌ ఉగ్రవాదుల దాడిపై పాకిస్థాన్‌ ఆ దేశ దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణలో అవసరమైన మేరకు భారత్‌ సమాచారాన్ని అందిస్తుందని కేంద్రవిదేశాంగమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. అయితే పాక్‌తో కలసి సంయుక్త విచారణ ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. దాడుల్లో పాక్‌జాతీయల ప్రమేయంపై కూడా సమాచారాన్ని పాక్‌కు అందించామని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X