న్యూఢిల్లీ:
భారత
చలన
చిత్ర
చరిత్రలో
మొదటిసారిగా
ఆస్కార్
అవార్డులు
సాధించిన
స్లమ్డాగ్
మిలియనీర్
చిత్ర
యూనిట్కు
ఈరోజు
పార్లమెంట్
ప్రశంసల
జల్లు
కురిపించింది.
ప్రత్యేకించి
ఏఆర్
రెహ్మాన్ను,
రసూల్
పూకుట్టిలను,
స్మైల్
పింకీ
చిత్రంలో
నటించిన
పింకీకి
ఆ
చిత్ర
యూనిట్ను
సభ
అభినందించింది.
భారతీయులు
గర్వపడేలా
చేశారని
ప్రశంసించారు.
స్పీకర్
సోమనాథ్
చటర్జీ
అభినందన
తీర్మానాన్ని
ప్రవేశపెట్టగా
సభ్యులంతా
దాన్ని
ఏకగ్రీవంగా
ఆమోదించారు.
అనంతరం
ఒక్కో
పార్టీ
తరపున
ప్రతినిధులు
మాట్లాడి
అభినందించారు.