హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో సోనియా టూర్

By Staff
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
హైదరాబాద్: రాష్ట్ర పర్యటన నిమిత్తం కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈనెల 27న ఇక్కడకు వస్తున్నారు. ఆమె టూర్ వివరాలు ఇలా ఉన్నాయి. ఆరోజు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఆమె బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 10.15 నిమిషాలకు అభయహస్తం కార్యక్రమంపై లబ్ధిదారులతో చర్చిస్తారు. అనంతరం 10.50 గంటలకు మెదక్‌ జిల్లా కంది చేరుకుని ఐఐటీకి శంకుస్థాపన చేస్తారు.

మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగూడెం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి బయల్దేరి 1.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. కారులో నెక్లెస్‌రోడ్డు చేరుకుని 2.05 గంటలకు ఇందిరా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పెరేడ్‌గ్రౌండ్స్‌ చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 3.15 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X