న్యూడిల్లీ:
సభా
కార్యక్రమాలను
నిర్వహించడంలో
స్పీకర్
సోమనాథ్
ఛటర్జీ
ఆదర్శప్రాయుడిగా
నిలిచారని
ప్రధాని
మన్మోహన్
సింగ్
కొనియాడారు.
ఆయన
సభ
ప్రతిష్ఠను
నిలబెట్టారని,
వివేచనతో
వ్యవహరించారని
అన్నారు.
మన్మోహన్
ప్రకటనను
ప్రణబ్
ముఖర్జీ
సభలో
చదివి
వినిపించారు.
ప్రతిపక్ష
నేత
అద్వానీని
అభినందించకపోవడం
తన
విధి
నిర్వహణలో
విఫలమవటమే
అవుతుందని
మన్మోహన్
అన్నారు.
అద్వానీ
అన్ని
వేళలా
నిర్మాణాత్మకంగా
వ్యవహరించారని
అన్నారు.