వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైఎస్, సోనియా పిచ్చోళ్లు: కేసీఆర్
తెలంగాణ పట్ల కాంగ్రెస్, వైఎస్ల వైఖరిపై పిట్టకథ చెప్పారు. తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ పోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ను భూస్థాపితం చేయడానికి మహాకూటమిని గెలిపించాలని కోరారు. ఈ సారి లక్ష మంది రాజశేఖర్రెడ్డిలు అడ్డొచ్చినా మహాకూటమి విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. చర్చల పేరుతో నక్సలైట్లను దారుణంగా చంపిన వైఎస్కు ఎమ్మార్పీఎస్పై ఎందుకు ప్రేమ ఉంటుందని ప్రశ్నించారు. తెలంగాణ కోసం తల నరుక్కుంటాను కాని తల దించనని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకోవడానికే రోశయ్య కమిటీ వేశారని చెప్పారు.
Story first published: Saturday, March 7, 2009, 10:34 [IST]