వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో కలాం వెలుగు

By Staff
|
Google Oneindia TeluguNews

Abdul Kalam
విశాఖపట్నం: మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఎ పి జె అబ్దుల్ గురువారం ఆంధ్రా యూనివర్శిటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆంధ్రా యూనివర్శిటీలో జెరంటాలజీ అంతర్జాతీయ సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయి. వివిధ దేశాల శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X