వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణకు కాంగ్రెస్ మరో ద్రోహం: హరీష్
హైదరాబాద్ : తెలంగాణపై నియమించిన కమిటీ పని ముగిసిందంటూ కమిటీ ఛైర్మన్ ప్రణబ్ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై తెరాస నేత హరీష్రావు మండిపడ్డారు. ప్రణబ్ ప్రకటనతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసం మరోసారి బయటపడిందన్నారు. తెలుగుదేశం నేతలు తమ లేఖను కమిటీకి ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతుకావడం ఖాయమని హెచ్చరించారు.
Comments
Story first published: Sunday, March 15, 2009, 17:06 [IST]