వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు కాంగ్రెస్ మరో ద్రోహం: హరీష్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : తెలంగాణపై నియమించిన కమిటీ పని ముగిసిందంటూ కమిటీ ఛైర్మన్‌ ప్రణబ్‌ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై తెరాస నేత హరీష్‌రావు మండిపడ్డారు. ప్రణబ్‌ ప్రకటనతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ చేసిన మోసం మరోసారి బయటపడిందన్నారు. తెలుగుదేశం నేతలు తమ లేఖను కమిటీకి ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతుకావడం ఖాయమని హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X