హైదరాబాద్:
కాంగ్రెస్
పార్టీలో
కొత్తగా
చేరినా
జయసుధ
సికింద్రాబాద్
అసెంబ్లీ
టికెట్
సాధించుకోగలిగారు.
ఆమెకు
టిడిపికి
చెందిన
తలసాని
శ్రీనివాస్
యాదవ్
కు
మధ్యనే
ఈ
స్ధానం
నుంచి
ప్రధానంగా
పోటీ
ఉంటుంది.
శ్రీనివాస్
యాదవ్
మీద
గెలవడం
ఆమెకు
కష్టమైనా,
సికింద్రాబాద్
ప్రాంతంలో
ఉన్న
క్రిస్టియన్
ఓట్లు
జయసుధకు
ప్లస్
పాయింట్.
జయసుధ
కొన్నేళ్ళ
క్రితం
క్రిస్టియన్
మతం
పుచ్చుకున్న
విషయం
తెలిసిందే.