సిబిఐ కస్టడీకి సత్యం రాజు సోదరులు
రామలింగ రాజు సోదరులను ప్రశ్నించడం పూర్తి కాలేదంటూ వారిని, మాజీ సిఎఫ్ఓను మరో నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టును కోరింది. ఆ మేరకు వారిని సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది.
Comments
Story first published: Saturday, March 21, 2009, 10:59 [IST]