హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిబిఐ కస్టడీకి సత్యం రాజు సోదరులు

By Staff
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగ రాజు సోదరులను శనివారం ఉదయం సిబిఐ తన కస్టడీకి తీసుకుంది. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, మాజీ సిఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్ లను సిబిఐ అధికారులు హైదరాబాదులోని చంచల్ గుడా జైలు నుంచి దిల్ కుషా అతిథి గృహానికి తరలించారు.

రామలింగ రాజు సోదరులను ప్రశ్నించడం పూర్తి కాలేదంటూ వారిని, మాజీ సిఎఫ్ఓను మరో నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టును కోరింది. ఆ మేరకు వారిని సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X