మీడియాపై జూ.ఎన్టీఆర్ సెక్యూరిటీ దాడి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ నేత యంగ్స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సెక్యూరిటీ సిబ్బంది మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. దీంతో ముగ్గురు కెమెరామెన్లు గాయపడ్డారు. మీడియా ప్రతినిధులందరు కలిసి ఎన్టీఆర్ వాహనానికి అడ్డు నిలిచి ధర్నాకు దిగారు. రోడ్ షో అక్కడే అగిపోయింది. దాడిని తెలుసుకున్న ఎన్టీఆర్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు శాంతిచడంతో పర్యటన తిరిగి ప్రారంభం అయింది.
More From
-
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు












Click it and Unblock the Notifications