వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కసబ్ కేసు వాదిస్తా: అంజలి
ఈ కేసును ప్రజల దృష్టికి తెస్తున్నందుకు ఆమె మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను ఈ కేసును వాదించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. తన ఇంటిపై దాడికి తాను దిగ్భ్రాంతి చెందానని, ఈ దాడి తర్వాత తనకు తగిన భద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తనకు జెడ్ కెటగిరీ భద్రత కల్పించారని ఆమె చెప్పారు. ముంబయి దాడుల కేసుపై ఈ నెల 6వ తేదీన విచారణ ప్రారంభం కానుంది.
Comments
Story first published: Wednesday, April 1, 2009, 16:16 [IST]