వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అల్లు అరవింద్ కు స్థానికేతర బెడద
విశాఖపట్నం జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ అధికంగా స్థానికేతర అభ్యర్థులను రంగంలోకి దింపింది. విశాఖపట్నం కాంగ్రెసు అభ్యర్థి పురంధేశ్వరికి కూడా స్థానికేతర సమస్య ఇబ్బందిగానే మారింది. అయితే ఎన్టీ రామారావుకు కూతురు కావడం కావడం ఆమెకు కలిసి వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ప్రధాన పార్టీలు స్థానికేతరులను విశాఖపట్నం జిల్లాలో అభ్యర్థులుగా నిలపడం చర్చనీయాంశంగా మారింది.
Comments
prajarajyam allu aravind ప్రజారాజ్యం Lok sabha అల్లు లోకసభ anakapalli general elections 2009 అనకాపల్లి
Story first published: Thursday, April 2, 2009, 11:24 [IST]