వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వామివారి సన్నిధిలో బాలయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తెలుగుదేశం పార్టీ నేత, సినీ హీరో బాలకృష్ణ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కడప జిల్లా నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు. కడప జిల్లాలో తన పర్యటనను ఆయన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.

నాలుగు రోజుల పాటు సాగిన ఆయన కడప జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటనకు విశేష జనాదరణ లభించింది. ఆఖరు రోజున రాజంపేట, రైల్వేకోడూరులలో ఆయన పర్యటించారు. అనంతరం తిరుపతి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X