వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకిల్ ఒక్కరిదే, రైలు అందరిది: అల్లు అర్జున్

By Staff
|
Google Oneindia TeluguNews

Allu Arjun
అనకాపల్లి: రైలింజన్ అందరిదని, రైల్లో అందరూ ప్రయాణం చేయవచ్చునని సినీ నటుడు, అనకాపల్లి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ అన్నారు. అనకాపల్లిలో జన్మదిన వేడుకలను జరుపుకున్న అనంతరం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన ఆ విధంగా అన్నారు.

సైకిల్ ఒక్కరిది, కారు కొందరిది అని ఆయన తెలుగుదేశం పార్టీ గుర్తును, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గుర్తును ఉద్దేశించి అన్నారు. రైలు అందరిదని, రైలుపై ఓటు వేయాలని ఆయన ప్రజారాజ్యం పార్టీనుద్దేశించి అన్నారు. అనకాపల్లి లోకసభ స్థానం నుంచి అల్లు అరవింద్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X