వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైట్లర్ ను శిక్షించాలి: సిక్కుల ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

Jagdish Tytler
న్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెసు పార్టీ నాయకుడు జగ్దీష్ టైట్లర్ కు సిబిఐ క్లిన్ చిట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ దాదాపు 500 మంది సిక్కులు కోర్టు వెలుపల గురువారం ప్రదర్శన నిర్వహించారు. కార్కార్ డూమ్ కోర్టు వెలుపల సిక్కులు తమ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. టైట్లర్ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో వారు నిరసనకు సిద్దమయ్యారు.

ఆందోళనకారులు బ్యారికేడ్లను తోసుకుని లోపలికి దూసుకుపోవడానికి ప్రయత్నించారు. అఖిల భారత సిక్కు విద్యార్థుల సమాఖ్య, శిరోమణి అకాలీదళ్ (బాదల్) వంటి సంస్థలు ఈ ప్రదర్శన నిర్వహించాయి. టైట్లర్ ను శిక్షించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. కాగా, టైట్లర్ కేసు విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది. టైట్లర్ పై కేసును ఎత్తేయాలని సిబిఐ ఈ నెల 2వ తేదీన కోర్టును కోరింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X