ఓటు వేసిన నాగార్జున
ప్రముఖ నిర్మాత రామానాయుడు, దర్శకుడు రాఘవేంద్ర రావు ఓటు వేశారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పదిన్నర గంటల తర్వాత భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్ తేజా కలిసి ఓటు వేసే అవకాశం ఉంది. చిరంజీవి నెల్లూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కూడా ఈ నియోజకవర్గంలోనే ఓటు వేయాల్సి ఉంది.
Story first published: Thursday, April 16, 2009, 9:04 [IST]