వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో కూటమికే: ఎమ్మెస్సార్

By Staff
|
Google Oneindia TeluguNews

M Satyanarayana Rao
కరీంనగర్‌: తెలంగాణలో మహాకూటమికే మెజారిటీ లభిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. సత్యనారాయణ రావు అభిప్రాయపడ్డారు. తొలి విడత జరిగిన ఎన్నికల్లో మహాకూటమికే ఆధిక్యత లభించనున్నదని ఆయన చెప్పారు. కరీంనగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తెలంగాణ అంశం, ఇతరత్రా కారణాలతో కూటమికి విజయావకాశాలు మెరుగుపడ్డాయని అన్నారు. అయితే ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్‌ పార్టీనేనని చెప్పారు. కూటమికి తెలంగాణలోనే కొంత అనుకూలత ఉన్నా మొత్తమ్మీద కాంగ్రెస్‌ కే అధికారం దక్కుతుందని ఎమ్మెస్సార్‌ ధీమా వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X