వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రభాకరన్కు 24 గంటల డెడ్లైన్
యుద్ధ ప్రాంతం నుంచి పారిపోతున్న పౌరులను తీసుకు రావడానికి శ్రీలంక నావికా దళం పడవలు రంగంలోకి దిగాయి. పౌరులమధ్య ఆత్మాహుతి దాడి జరగడంతో 17 మంది మరణించారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.
Story first published: Monday, April 20, 2009, 18:55 [IST]