బీహార్ లో నక్సల్స్ హింసాకాండ
రాంచి: మలివిడత ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన మావోయిస్టులు బుధవారం బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బంద్కు పిలుపు ఇచ్చారు. ఉదయం నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో మావోయిస్టుల విధ్వంసం కొనసాగుతోంది. జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో ఓ రైలును హైజాక్ చేసిన మావోయిస్టులు ఉంటైర్ రైల్వేస్టేషన్ ను బుధవారం ఉదయం పేల్చివేశారు.
బీహార్లోని గయలో ఎప్పుడూ రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ రోడ్డులో 9 ట్రక్కులను దహనం చేశారు. ట్రక్ తో పారిపోయేందుకు యత్నించిన ఓ డ్రైవర్ను కాల్చిచంపారు. ఔరంగాబాద్ లోబ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసును పేల్చివేశారు.
More From
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications