బీహార్ లో నక్సల్స్ హింసాకాండ
రాంచి: మలివిడత ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన మావోయిస్టులు బుధవారం బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బంద్కు పిలుపు ఇచ్చారు. ఉదయం నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో మావోయిస్టుల విధ్వంసం కొనసాగుతోంది. జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో ఓ రైలును హైజాక్ చేసిన మావోయిస్టులు ఉంటైర్ రైల్వేస్టేషన్ ను బుధవారం ఉదయం పేల్చివేశారు.
బీహార్లోని గయలో ఎప్పుడూ రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ రోడ్డులో 9 ట్రక్కులను దహనం చేశారు. ట్రక్ తో పారిపోయేందుకు యత్నించిన ఓ డ్రైవర్ను కాల్చిచంపారు. ఔరంగాబాద్ లోబ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసును పేల్చివేశారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications