విజయవాడ:
రాష్ట్ర
విభజనకు
ఎట్టి
పరిస్థితిల్లో
అంగీకరించేది
లేదని
కాంగ్రెస్
విజయవాడ
పార్లమెంటు
అభ్యర్థి
లగడపాటి
రాజగోపాల్
అన్నారు.
విజయవాడలో
ఆయన
విలేఖరులతో
మాట్లాడుతూ
ఒకవేళ
రెండో
ఎస్సార్సీ
వేసినా
ఆంధ్రప్రదేశ్
విభజనకు
వీలుకాదని
అన్నారు.
నగదు
బదిలీ
ఒక
జోక్
అని
చంద్రబాబును
ఒక
జోకర్గా
ప్రజలు
తీర్పు
ఇవ్వబోతున్నారని
చెప్పారు.
హైదరాబాద్లో
ఆంధ్రులు
విదేశీయులుగా
బతకాల్సి
వస్తుందన్న
వైఎస్
వ్యా
ఖ్యలను
మీడియా
వక్రీకరించిందని
పేర్కొన్నారు.