హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జీతాలు సరిగా ఇవ్వడం లేదంటూ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం అర్థరాత్రి ఆందోళనకు దిగారు. తమతో వెట్టి చాకిరి చేయించుకొని వేతనాలు సరైన సమయానికి ఇవ్వడం లేద, 12 గంటలు పని చేయించుకొని 8 గంటలకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆందోళనలో మొత్తం కింగ్‌ ఫిషర్‌ తదితర విమానాలకు సంబంధించిన 400 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. వీరి ఆందోళన కారణంగా కింగ్‌ ఫిషర్ తదితర విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X