న్యూఢిల్లీ:
ఎన్నికలు
జరుగుతున్న
నేపథ్యంలో
గుజరాత్
అల్లర్ల
ఘటనపై
ముఖ్యమంత్రి
నరేంద్ర
మోడీ
తనదైన
శైలిలో
స్పందించారు.
ఆ
అల్లర్లకు
కారణం
తాను
ఏ
మాత్రం
కాదని
దీనిపై
క్షమాపణ
చెప్పే
ప్రసక్తే
లేదని
ఆయన
ఉద్ఘాటించారు.
స్థానిక
వార్తా
ఛానెల్
కి
ఇచ్చిన
ఇంటర్వ్యూలో
మోడీ
ఈ
విషయాలు
తెలిపారు.
తాను
ఏదైనా
తప్పు
చేశానని
రుజువు
చేస్తే
ప్రజల
మధ్యన
తనను
ఉరితీయండి
అంటూ
ఘాటైన
వ్యాఖ్యలు
చేశారు.
అంతేకాకుండా
కాంగ్రెస్
ప్రభుత్వ
పాలనలో
ఏ
ఒక్కరూ
సంతోషంగా
లేరని
పేర్కొన్నారు.