కోల్
కత్తా:
విపక్షాలపై
కాంగ్రెస్
యువనేత
రాహుల్
గాంధీ
విమర్శల
పర్వం
కొనసాగుతోంది.
భారతీయ
జనతాపార్టీ
వల్లే
బాబ్రీ
మసీదు
ఘటన
జరిగిందని
రాహుల్
ఆరోపించారు.
పార్టీ
అనుసరిస్తున్న
మతరాజకీయాల
వల్లే
బాబ్రీమసీదు
విధ్వంసం
జరిగిందని
ఆయనన్నారు.
ప్రగతి,
అభివృద్ధి
అంశాలపై
వామపక్షాలకు
సరైన
ఆర్థిక
విధానాలు
లేవని
ఆయన
విమర్శించారు.
ఎల్టీటీఈ
ముమ్మాటికీ
తీవ్రవాద
సంస్ధేనని
రాహుల్
వ్యాఖ్యానించారు.