60 చోట్ల రీపోలింగ్: ఐవీ సుబ్బారావు
హైదరాబాద్: రాష్ట్రంలో మలివిడత ఎన్నికల్లోఅవకతవకలు చోటుచేసుకున్న 60 పోలింగ్కేంద్రాల్లో రేపు రీపోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు. వాటి వివరాలను ఆయన వెల్లడించారు. అనంతపురం జిల్లాలో 13, చిత్తూరు, తూ.గో, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేంద్రంలో, ప్రకాశం జిల్లాలో 9 కేంద్రాల్లో, గుంటూరులో 2 కేంద్రాల్లో, ప.గో జిల్లాలో 3 కేంద్రాల్లో, కడపలో 21 కేంద్రాల్లో, కర్నూలు జిల్లాలో 8 కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతుందని సుబ్బారావు తెలిపారు.
Comments
Story first published: Wednesday, April 29, 2009, 10:00 [IST]