హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు యువకుల హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని రాజేంద్ర నగర్ లో గల హసన్ నగర్ లో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. చోటూ, జమీల్, మస్తాన్ అనే ముగ్గురు యువకులపై ప్రత్యర్థులు రాళ్లు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో చోటూ, జమీల్ అక్కడికక్కడే మరణించగా మస్తాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలే ఈ హత్యలకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X