హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రమాదంలో ముగ్గురు రైతుల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగర శివారులోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అవేర్‌ గేట్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఉదయం కూరగాయలతో వస్తున్న డీసీఎం వ్యాన్‌, లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఘటన స్థలంలోనే ముగ్గురు రైతులు మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X