తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'మిత్రుడు' బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
తిరుపతి: తమ అభిమాన నటుడు బాలకృష్ణ నటించిన మిత్రుడు సినిమా ప్రదర్శనలో జాప్యం జరుగుతోందని ఆగ్రహించిన అబిమానులు ఆందోళనకు దిగారు. రాళ్లు విసరడంతో థియేటర్ అద్దాలు పగిలాయి. అయితే ఇది తమ పని కాదని బాలయ్య అభిమానులు అంటున్నారు. అయితే ఆ తర్వాత బాలయ్య అభిమానులు థియేటర్ యాజమాన్యానికి సహకరించడానికి సిద్ధపడ్డారు.

ఆ థియేటర్ ప్రజారాజ్యం పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి దంపతులకు చెందిందని తెలుస్తోంది. కావాలనే ప్రజారాజ్యం పార్టీ నాయకులు మిత్రుడు సినిమా విడుదలకు ఆటంకాలు కలిగిస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. బాక్స్ లు వస్తాయని, తమకు సహకరించాలని థియేటర్ యజమానులు కోరారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ శాంతించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X