వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బీడీ, సిగరెట్లపై ఇక తేలు గుర్తు
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై బొమ్మలతో హెచ్చరికలకు ప్రముఖంగా ముద్రించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక గుర్తుల విషయంతో కేంద్రం కావాలనే ఆలస్యం చేస్తొందని ఓ స్వచ్చంద సంస్థ సుప్రీం కోర్టులో పిటిసన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కేంద్రం సిగిరెట్, బీడీ కట్టలపై ముందుభాగంలో 40 శాతం స్థలంలో తేలు బొమ్మ తప్పనిసరి ముద్రించాలని సూచించింది. ఈ నెల 31 నుంచి దీన్ని అమలు చేయాలని కేంద్రాని సుప్రీం ఆదేశించింది.
Comments
Story first published: Wednesday, May 6, 2009, 15:16 [IST]