వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీడీ, సిగరెట్లపై ఇక తేలు గుర్తు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై బొమ్మలతో హెచ్చరికలకు ప్రముఖంగా ముద్రించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక గుర్తుల విషయంతో కేంద్రం కావాలనే ఆలస్యం చేస్తొందని ఓ స్వచ్చంద సంస్థ సుప్రీం కోర్టులో పిటిసన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కేంద్రం సిగిరెట్‌, బీడీ కట్టలపై ముందుభాగంలో 40 శాతం స్థలంలో తేలు బొమ్మ తప్పనిసరి ముద్రించాలని సూచించింది. ఈ నెల 31 నుంచి దీన్ని అమలు చేయాలని కేంద్రాని సుప్రీం ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X