వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారులపై సిఎం చిటపట

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : భోలక్‌పూర్‌ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఘటనకు అధికారుల వైఫల్యమే కారణమని తేలడంతో వారిపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు వనమా, గల్లా అరుణకుమారి, రోశయ్య ముఖేశ్‌గౌడ్‌, కోనేరురంగారావు, జీవన్‌రెడ్డి, ఆనం రాంనారాయణ, ప్రభుత్వ సలహాదారు కేవీపీ, ప్రధాన కార్శదర్శి రమాకాంత్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X