వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజారాజ్యం నేతల నిరసన, అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భోలక్‌పూర్‌ కలుషిత నీటి సంఘటనలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం నాడు ప్రజారాజ్యం పార్టీ నేతలు సచివాలయం ముందు ధర్నాకు దిగారు. భోలక్‌పూర్‌ ఘటనకు సర్కారు నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రజారాజ్యం పార్టీ నేతలు సచివాలయం ముందు బైఠాయించి నిరసన నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి పిఆర్పీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌‌కు తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X