వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరికీ అన్యాయం జరగదు: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
కడప: తాము రాయలసీమలో నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వల్ల ఎవరికీ అన్యాయం జరగదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. కోస్తా ఆయకట్టు, నాగార్జునసాగర్ ఆయకట్టుకు కృష్ణా నదీ జలాలను అందించిన తర్వాతనే మిగతా నీటిని పోతిరెడ్డిపాడుకు తరలిస్తామని ఆయన చెప్పారు. కడప జిల్లా సమీక్షా సమావేశాన్ని ఆయన శనివారం నిర్వహించారు. దుమ్ముగూడెం, పోలవరం ప్రాజెక్టులపై తమకు చిత్తశుద్ధి ఉందని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తాము చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X