కడప:
తాము
రాయలసీమలో
నిర్మిస్తున్న
పోతిరెడ్డిపాడు
ప్రాజెక్టు
వల్ల
ఎవరికీ
అన్యాయం
జరగదని
ముఖ్యమంత్రి
డాక్టర్
వైయస్
రాజశేఖర
రెడ్డి
స్పష్టం
చేశారు.
కోస్తా
ఆయకట్టు,
నాగార్జునసాగర్
ఆయకట్టుకు
కృష్ణా
నదీ
జలాలను
అందించిన
తర్వాతనే
మిగతా
నీటిని
పోతిరెడ్డిపాడుకు
తరలిస్తామని
ఆయన
చెప్పారు.
కడప
జిల్లా
సమీక్షా
సమావేశాన్ని
ఆయన
శనివారం
నిర్వహించారు.
దుమ్ముగూడెం,
పోలవరం
ప్రాజెక్టులపై
తమకు
చిత్తశుద్ధి
ఉందని
ఆయన
చెప్పారు.
సాగునీటి
ప్రాజెక్టుల
విషయంలో
తాము
చిత్తశుద్ధితో
వ్యవహరిస్తున్నామని
ఆయన
అన్నారు.