వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండను గుద్దిన బస్సు

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు: మెదక్‌ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు ఈ ఉదయం కొండను ఢీకొంది. కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X