వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

81 కేంద్రాల్లో రీపోలింగ్‌ ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్‌లో విధ్వంసంక సంఘటనలు జరిగిన 81 కేంద్రాల్లో ఈ రోజు ఉదయం రీపోలింగ్‌ ప్రారంభం అయింది. అత్యధికంగా రాజస్థాన్‌లోని 60 పోలింగ్‌ కేంద్రాల్లో, పశ్చిమబెంగాల్‌లోని 15 కేంద్రాలు, బీహార్‌లోని 6 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతోంది. రీ పోలింగ్‌ జరగుతున్న కేంద్రాల్లో కేంద్ర మంత్రి ప్రణ ముఖర్జీ, సచిన్‌పైలెట్‌ (దౌసా)లు పోటీ చేస్తున్న స్థానాలు కూడా ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X