వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
81 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్లో విధ్వంసంక సంఘటనలు జరిగిన 81 కేంద్రాల్లో ఈ రోజు ఉదయం రీపోలింగ్ ప్రారంభం అయింది. అత్యధికంగా రాజస్థాన్లోని 60 పోలింగ్ కేంద్రాల్లో, పశ్చిమబెంగాల్లోని 15 కేంద్రాలు, బీహార్లోని 6 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. రీ పోలింగ్ జరగుతున్న కేంద్రాల్లో కేంద్ర మంత్రి ప్రణ ముఖర్జీ, సచిన్పైలెట్ (దౌసా)లు పోటీ చేస్తున్న స్థానాలు కూడా ఉన్నాయి.
Comments
Story first published: Sunday, May 10, 2009, 11:52 [IST]