వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ నేవీ చీఫ్ నందా మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

SM Nanda
న్యూఢిల్లీ‌: భారత నావికా దళం మాజీ చీఫ్ ఎస్ ఎం నందా కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. ఆయన సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మరణించినట్లు నావికా దళ అధికారులు మంగళవారం చెప్పారు. వసంత్ కుంజ్ లోని ఫోర్టీస్ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.

ఆయన భౌతిక కాయానికి మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ కంటోన్మెంటులోని బ్రార్ స్క్వేర్ స్మశాన వాటికలో జరుగుతాయి. నందాను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన ఆయుధ డీలర్ గా మారారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X