వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాజీ నేవీ చీఫ్ నందా మృతి
ఆయన భౌతిక కాయానికి మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ కంటోన్మెంటులోని బ్రార్ స్క్వేర్ స్మశాన వాటికలో జరుగుతాయి. నందాను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన ఆయుధ డీలర్ గా మారారు.
Comments
Story first published: Tuesday, May 12, 2009, 11:25 [IST]